WI vs Ind : ఇవాళే చిట్ట చివరి టీ20..కీలక మార్పులతో టీమిండియా

-

వెస్టిండీస్ తో ఐదు టి20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో ఈ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1 ఆదిత్యంతో తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. అయితే.. ఇవాళ రెండు జట్ల మధ్య చివరి టీ 20 జరుగనుంది. ఈ మ్యాచ్‌ సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా వేదిక గా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఇండియా XI: రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, R అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్/రవి బిష్ణోయ్/హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్

విండీస్‌ XI: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (c), రోవ్‌మన్ పావెల్, షిమోన్ హెట్మెయర్, డెవాన్ థామస్ (WK), జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్/కీమో పాల్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

Read more RELATED
Recommended to you

Latest news