బీజేపీ చీఫ్‌ లిక్కర్‌ అయితే.. టీఆర్‌ఎస్‌ కాస్లీ లిక్కర్‌ : షర్మిల సెటైర్లు

-

తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌… ఎప్పుడు సీఎం కేసీఆర్‌ పై సెటైర్లు పేల్చుతూ.. ఉంటుంది. అయితే.. తాజాగా.. సీఎం కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌, బీజేపీ పార్టీ లపై టార్గెట్ చేసింది. బీజేపీ చీఫ్‌ లిక్కర్‌ అయితే.. టీఆర్‌ఎస్‌ కాస్లీ లిక్కర్‌ అంటూ వైఎస్‌ షర్మిల సెటైర్లు పేల్చింది. “చీప్ లిక్కర్ కోసం బీజేపీ… టీఆర్‌ఎస్‌ది ఖరీదైన మద్యం కోసం పోరాటం చేస్తున్నాయని.. పోరాటం ఏదైనా.. రెండు పార్టీలు ఒకటేనని నిప్పులు చెరిగారు.

మహిళల భద్రతను పక్కన పెట్టి బలవంతంగా మద్యం అమ్ముతున్నారని… స్కూల్ పక్కన మద్యం, ప్రతి గ్రామాల్లో.. ఎక్కడ పడితే అక్కడే మద్యం అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పేరుతో సామాన్య ప్రజల రక్తం పీల్చుతున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు వైఎస్‌ షర్మిల. కాగా.. నిన్న ప్రజాగ్రహ సభలో.. 75 రూపాయలకే లిక్కర్‌ ఇస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానికి మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version