తెలంగాణ
వార్తలు
ఎన్నికల మహత్మ్యం… కనిపించకుండా పోతున్న రూ.2వేల నోట్లు..!
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.2వేల నోటు కనిపించడమే భాగ్యమైపోయింది. ఏటీఎంలలో రూ.500, రూ.100 నోట్లు వస్తున్నాయి. కానీ రూ.2వేల నోటే రావడం లేదు.
ప్రధాని మోడీ రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసినప్పుడు అందుబాటులోకి తెచ్చిన రూ.2వేల నోటుకు అప్పట్లో చిల్లర అస్సలే దొరికేది కాదు. ఆ తరువాత క్రమంగా పరిస్థితి మెరుగు...
ప్రేరణ
8వ తరగతి బాలుడు.. ధాన్యం నింపే యంత్రాన్ని రూపొందించాడు..!
తల్లి రాజవ్వ ధాన్యం నింపుతున్నప్పుడు పడే శ్రమను చూసిన అభిషేక్ ఆమె పనిని సులభతరం చేయాలని అనుకున్నాడు. వెంటనే ధాన్యం నింపేందుకు ఉపయోగపడేలా ఓ నూతన పరికరాన్ని తయారు చేశాడు.
అద్భుతాలు సృష్టించేందుకు నిజంగా వయస్సుతో పనిలేదు. ఎంతటి వారైనా ఏమైనా చేయవచ్చు. చిన్న వయస్సులో ఉన్నా సరే.. అందుకు ఆ వయస్సు అడ్డం కాదు....
రాజకీయం
జగన్కు ఓటు వేసి సీఎంను చేయండి.. ఏపీ ప్రజలను కోరనున్న తెలంగాణ సీఎం.?
రానున్న లోక్సభ ఎన్నికలతోపాటు అటు ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కే ఓటు వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరనున్నట్లు తెలిసింది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే వైకాపా అభ్యర్థులకే ఓటు వేయాలని ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ త్వరలో విజ్ఞప్తి చేయనున్నారని...
ఇంట్రెస్టింగ్
ఆ ఊళ్లో పురుషులు తమ మీసాలను ప్రాణంగా చూసుకుంటారు.. ఎందుకో తెలుసా..?
మూతి మీద మీసాలు ఉంటేనే రా.. మగవాడికి అందం.. అవి మగవాడి పౌరుషానికి ప్రతీకగా నిలుస్తాయి.. అని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే మన పెద్దలు ఎక్కువగా మీసాలను పెంచుకునేవారు. కానీ కాలం మారింది. నేటి తరుణంలో యువత ఎక్కువగా మీసాలను పెంచడం లేదు. క్లీన్ షేవ్తో తిరుగుతున్నారు. అయితే నేటి ఆధునిక కాలంలోనూ...
సినిమా
ఎన్టీఆర్ ‘కథానాయకుడు’.. నో ప్రీమియర్స్..!
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు ఈ నెల 9న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. బాలకృష్ణ నిర్మాణ బాధ్యతలను మీద వేసుకుని ఎంతో బాధ్యతగా చేసిన ఈ సినిమాలో నటించిన స్టార్స్ లిస్ట్ పెద్దగానే ఉంది....
వార్తలు
న్యూఇయర్ సందర్భంగా మందుబాబులకు బంపర్ ఆఫర్!
న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా ఏం ఉంటుందో మనం ప్రత్యేకంగా
మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మద్యానికే ప్రిఫరెన్స్ ఇస్తారు
సెలబ్రేషన్స్ చేసుకునేవాళ్లు. అందుకే.. మందుబాబులకు న్యూఇయర్ గిఫ్ట్ గా డిసెంబర్
31న ఇంకో గంట అదనంగా వైన్ షాపులు తెరుస్తారట. సాధారణంగా వైన్ షాప్స్ ఉదయం 10 ...
సినిమా
కె.టి.ఆర్ తో ఎన్.టి.ఆర్.. సోషల్ మీడియాలో వైరల్..!
కె.టి.ఆర్, ఎన్.టి.ఆర్ కలిసి దిగిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తుంది. అది ఇప్పటిదా కాదా అన్నది తెలియదు కాని దాదాపు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ఈ పిక్ హాట్ న్యూస్ గా మారింది. ఇద్దరు తారక రాముళ్లు...
వార్తలు
రేపు సాయంత్రం వరకు మద్యం విక్రమాలు నిషేదం
తెలంగాణలో శుక్రవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం విక్రమాలపై ఈ రెండు రోజులు నిషేదం విధించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... 7వ తేదీ సాయంత్రం 6 గంటలవరకు మద్యం విక్రయించరాదని, అప్పటివరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. వైన్స్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలోనూ మద్యం సరఫరా...
రాజకీయం
టిడిపిని ఫినిష్ చేయాలనే ముందస్తు : చంద్రబాబు
ఇద్దరం ఒకటిగా పనిచేద్దామంటే కేసీఆర్ మోదీ మాయలో పడ్డారు
అలిపిరిలో నాపై దాడి చేసినవారే అరకులోనూ చంపారు
పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు
అమరావతి: తెలంగాణలో తెలుగుదేశం ఇప్పటికే బలంగా ఉంది..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలోగా మరింత పుంజుకుంటుందనుకున్నాం. కానీ తెలుగుదేశాన్ని పూర్తిగా ఫినిష్ చేయాలన్నా లక్ష్యంతో అక్కడ ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని...
రాజకీయం
కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు
తెరాస అసమ్మతి నేతలు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ... తెలంగాణను అన్ని విధాలుగా తెరాస మోసం చేసింది అంటూ ఆరోపించారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్...
Latest News
మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
జాతుల మధ్య వైరంతో రణరంగంలా మారిన మణిపుర్లో ఇద్దరు విద్యార్థుల హత్య మరింత కలకలం రేపింది. అల్లర్లు చల్లారుతున్నాయనుకున్న తరుణంలో ఈ హత్య ఫొటోలు సోషల్...
వార్తలు
బిగ్బాస్-7లో ఊహించని ఎలిమినేషన్.. హౌస్ నుంచి రతికా రోజ్ ఔట్
బిగ్బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా అనే ట్యాగ్లైన్తో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరూ...
Telangana - తెలంగాణ
దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించిన కేటీఆర్
దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నిన్నరాత్రి హైదరాబాద్ లోని తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద నారా భువనేశ్వరి నిరసన దీక్ష
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. వైసీపీ సర్కార్కు వ్యతిరేంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టనున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష
టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష కు సిద్ధం అయ్యారు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో. రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని...