ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీ పేరును ఛేంజ్ చేసుకోవటం ఎలా..?

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాందిపలికిన ఫేస్‌బుక్ దాదాపుగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ తప్పనిసరి యాప్‌గా మారిపోయింది. ఆండ్రాయిడ్ యూజర్ల దగ్గర నుంచి ఐఓఎస్ యూజర్ల వరకు ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్ సేవలను నిరాటకంగా వినియోగించుకోగలుగుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌‌‌‌‌‌ను ఆఫర్ చేసే విషయంలో అత్యుత్తమ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఫేస్‌బుక్‌‌ను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే...

ఫేస్బుక్ కి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

సంస్థ యొక్క కొత్త గోప్యతా విధానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సోషల్ మీడియా సంస్థలైన వాట్సాప్, దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ లకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సిజెఐ) ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని బెంచ్ వాట్సాప్, ఫేస్‌బుక్ రెండింటి నుంచి కూడా...

వివాదాస్పదంగా ఫేస్బుక్ వ్యవహారం, రైతుల ఉద్యమం విషయంలో…!

ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ వరుస వివాదాల్లో ఉంటుంది. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం అయిన ఫేస్‌బుక్ కిసాన్ ఏక్తా మోర్చా పేజీని ఆదివారం చాలా గంటలు తొలగించడం వివాదాస్పదంగా మారింది. రైతులు అందరూ కూడా ఈ పేజీ ద్వారా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. 5 రోజుల్లో ఆ పేజీకి దాదాపు 75 వేల...

అమెరికా ఉద్యోగులకు ఫేస్బుక్ అన్యాయం: ట్రంప్ సంచలన ఆరోపణలు

తాత్కాలిక హెచ్ -1 బి వీసాలతో విదేశీయులకు వేలాది ఉద్యోగులను కేటాయిస్తూ ఫేస్‌బుక్ ఇంక్ అమెరికా ఉద్యోగులపై వివక్ష చూపుతోందని డోనాల్డ్ ట్రంప్ సర్కార్ తీవ్ర ఆరోపణలు చేసింది. 2,600 స్థానాలకు అర్హతగల మరియు అందుబాటులో ఉన్న యుఎస్ కార్మికులను నియమించడానికి, పరిగణించటానికి ఫేస్బుక్ నిరాకరించింది. సగటున 156,000 డాలర్ల వేతనంతో గ్రీన్ కార్డులతో...

చైనాకు షాక్ ఇచ్చిన ఫేస్బుక్…!

ఆసియా మరియు అమెరికన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న చైనా ఫేస్బుక్ ఖాతాలను తొలగించినట్లుగా ఫేస్‌బుక్ మంగళవారం తెలిపింది. వీటిలో కొన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా అలాగే వ్యతిరేకిస్తున్న పోస్ట్ లు చేస్తున్నాయి. ఆరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో పాటు ఫేస్బుక్ ప్లాట్‌ ఫాంపై 155 ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్బుక్ యాజమాన్యం ఒక ప్రకటనలో...

ఫేస్బుక్ మేసేంజేర్ వాడే వారికి షాక్…!

నకిలీ వార్తలు, ద్వేషం మరియు హానికరమైన విషయాల వ్యాప్తిని అరికట్టడానికి, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మెసెంజర్‌ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్వార్డింగ్‌ ను పరిమితం చేసింది. ఇప్పుడు, వినియోగదారులు ఒకేసారి గరిష్టంగా ఐదుగురు లేదా అయిదు గ్రూపులకు మాత్రమే మెసేజ్ ని ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వాట్సాప్‌ లో...

ఫేస్బుక్ ని వదిలేస్తే డబ్బులు ఇస్తాం అంటున్న ఫేస్బుక్…!

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్ ఒక సర్వే మొదలు పెట్టింది. ఈ కొత్తగా ప్రారంభించిన అధ్యయనంలో భాగంగా... నవంబర్‌లో జరిగే యుఎస్ ఎన్నికలకు ముందు ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఫేస్‌బుక్ తన ప్రధాన ప్లాట్‌ఫాం మరియు ఇన్‌ స్టాగ్రామ్ రెండింటిలోనూ ప్రజలు దూరంగా ఉంటే వారికి కొంత డబ్బు...

కాంగ్రెస్ కు ఫేస్బుక్ క్లారిటీ…!

ఫేస్బుక్ కాంగ్రెస్ కి సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై స్పందించింది. ఫేస్బుక్ 'పక్షపాతరహితమైనదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని ఖాతాలపై ప్రజలు స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తాయని ఫేస్బుక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ లేఖకు రాసిన సమాధానంలో స్పష్టం చేసింది. "మేము పక్షపాత రహితంగా...

బ్రేకింగ్:ఫేస్బుక్ పై రాహుల్ తీవ్ర విమర్శలు…!

గత కొన్ని రోజులుగా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్బుక్ వాట్సాప్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. భారతదేశ ప్రజాస్వామ్యంపై ఈ రెండు చేస్తున్న దాడి అంతర్జాతీయ మీడియా బహిర్గతం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ మంగళవారం ఈ వ్యాఖ్యలు...

బిజెపి చేతుల్లో ఫేస్బుక్…?

ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ- ఆర్ఎస్ఎస్ అదుపు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, ధ్వేషాన్ని వ్యాప్తి చేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు ట్విట్టర్ వేదికగా. అమెరికన్ మీడియా ఈ నిజాన్ని బయటపెట్టిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఒక కథనం ఆయన...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...