Chiranjeevi

ఆస్కార్ అవార్డు సెలబ్రేషన్స్: చంద్రబోస్ ను సత్కరించిన చిరంజీవి !

తెలుగుతనాన్ని దేశాలు దాటి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళి అండ్ టోటల్ టీం అఫ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దక్కుతుంది. ఈ సినిమాలోని నాటు నాటు అనే పాటకు ప్రపంచం అంత ఎంతో గర్వంగా చెప్పుకునే ఆస్కార్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం. దీనికి కారణమైన రాజమౌళి, కీరవాలి, ఎన్టీఆర్ మరియు రామ్...

అల్లు అర్జున్ పై ఎమోషనల్ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి !

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ లో అల్లు అర్జున్ సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి అప్పుడే 20 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఒక్కసారిగా నీ చిన్ననాటి జ్ఞాపకాల నుండి ఇప్పటి పాన్ ఇండియా స్టార్ గా మారిన...

చరణ్ కు చిరంజీవి బర్త్ డే విషెస్.. కిస్ ఇచ్చి మరి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అయితే ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే. రామ్ చరణ్ 38 సంవత్సరాలు నేటితో...

అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఉపాసన.. ఆసియాలోనే!

మెగా కోడలు, అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలు ఉపాసన తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా బిజీ...

ఆయనకు సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన ప్రశంసలు…

కొన్ని దశబ్దాలుగా ప్రేక్షకులకు బ్రహ్మానందం గారు హాస్యంతో ఎలా ముంచి ఎత్తుతారో అందరికి తెలిసిందే. తెరపై ఆయన కనిపిస్తేనే ప్రేక్షకులు హాస్యంలో మునిగి తేలుతారు. తెలుగు తెరపై కమెడియన్ గా ఆయన పోషించినన్ని విలక్షణమైన పాత్రలను మరొకరు పోషించడం అసాధ్యం. ఆయన మేనరిజమ్స్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇంత గొప్ప నటుడైన బ్రహ్మానందం...

భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ తో..!

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న తర్వాత నటిస్తున్న సినిమా భోళా శంకర్.. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదాలం కి గా రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా...

నిహారిక విడాకుల వార్తపై రంగంలోకి దిగిన చిరంజీవి..!

చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త చైతన్యా నుంచి విడాకులు తీసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక వార్త బాగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిలో ఏది...

అమిత్ షాతో చిరంజీవి, రాంచరణ్ భేటీ

  అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం పై ఇప్పటివరకు ప్రతి ఒక్కరు స్పందిం చారు. సినిమా ప్రియుల నుంచి ప్రధాని వరకు అందరూ స్పందించారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర హొం మంత్రి అమిత్ షాతో చిరంజీవి, రాంచరణ్ భేటీ అయ్యారు....

చిరంజీవి మూవీలో భాగం కానున్న సుశాంత్..!

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. నాగార్జున మేనల్లుడిగా కాళిదాసు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సుశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోలో హీరోగా సినిమాలు చేసిన ఈయన అందులో కొన్ని విజయం సాధించాయి. మరికొన్ని డిజాస్టర్ పాలయ్యాయి. దాంతో స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు లభిస్తే నటించాలనే నిర్ణయం తీసుకున్నాడు సుశాంత్. అలా అతను నటించిన...

మెగాస్టార్ చిరంజీవి హీరో కాదు దేవుడు అంటున్న ప్రముఖ విలన్.. ఏమైందంటే..?

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో.. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సహాయం చేయడంలో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్దమనసు చాటుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. తాజాగా చిరంజీవి చేసిన ఒక పనికి ప్రముఖ విలన్... ఆయన ఒక హీరో కాదు.. దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు....
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...