Congress

ఆ బిగ్ లీడర్స్‌కు కేసీఆర్ వలయం..!

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2014లో బొటాబోటి మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చి..ఆ తర్వాత ప్రతిపక్షాలని దెబ్బతీసి..మళ్ళీ 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళి..భారీగా సీట్లు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చిన కే‌సి‌ఆర్..ముచ్చటగా మూడోసారి కూడా అధికార పీఠం సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే గతంలో...

అక్రమ సొమ్ముతో కేటీఆర్​ పెట్టుబడులు పెడుతున్నారు : రేవంత్‌ రెడ్డి

ఓఆర్ఆర్ ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయ‌న బుధ‌వారం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని.. ఓఆర్ఆర్ ను అగ్గువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. తాజాగా మరో దోపిడీకి తెర తీశారు వాస్తవానికి ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న...

కేసీఆర్ టైమ్ ​అయిపోయింది : మాణిక్‌ రావ్‌ ఠాక్రే

మరోసారి సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో రాజీవ్​గాంధీ యూత్​క్విజ్​కాంపిటేషన్​పోస్టర్‌ను రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ.. కేసీఆర్ టైమ్ ​ అయిపోయిందని, కేవలం ఐదు నెలలే ఆయన ప్రభుత్వం నడుస్తుందని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి...

శేరిలింగంపల్లి రేసు గుర్రాలు..చతుర్ముఖ పోటీ.!

శేరిలింగంపల్లి రేసు: తెలంగాణలో వైవిధ్యమైన నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ ఏపీ, తెలంగాణ ప్రజలే కాదు..ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువగానే ఉంటారు. ఐటీ ఉద్యోగాలు కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఎక్కువ. ఇక వారే రాజకీయంగా గెలుపోటములని శాసిస్తారు. అలాంటి స్థానంలో ఇప్పుడు రాజకీయంగా పట్టు సాధించేందుకు...

నల్గొండలో స్వీప్..కాంగ్రెస్‌కు సాధ్యమేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిదానంగా రేసులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బి‌జే‌పి కాస్త హడావిడి చేయడం వల్ల..కాంగ్రెస్ రేసులో వెనుకబడింది. పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం, అటు కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బి‌జే‌పి నేతలు దూకుడుగా రాజకీయం చేయడం వల్ల..రాజకీయ యుద్ధం బి‌ఆర్‌ఎస్, బి‌జేపిల మధ్య...

ఎడిట్ నోట్: కేసీఆర్ ‘సిట్టింగ్’ ప్లాన్.!

2014, 2018..ఇక ఉన్నది 2024 ఎన్నికలు..ఆ రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు..ఇక 2024లో కూడా గెలిచి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలనేది కే‌సి‌ఆర్ ప్లాన్. ఆ దిశగానే ఆయన రాజకీయం నడిపిస్తున్నారు. మళ్ళీ ప్రత్యర్ధులకు ఛాన్స్ ఇవ్వకుండా మూడోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో మళ్ళీ కే‌సి‌ఆర్ గెలిచే...

పార్టీలో ప్రోటోకాల్ కమిటీలను నియమించిన రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్​పార్టీలో ప్రోటోకాల్ కమిటీలను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. చైర్మన్‌గా హర్కర వేణుగోపాల్ రావ్, వైస్ చైర్మన్‌గా ఫహీమ్, సెక్రటరీలుగా బొజ్జా వెంకట్ రెడ్డి, డి.అజయ్ కుమార్, సుదిని మహేందర్, కర్నే శ్రీనివాస్, సురజ్​తివారి, బంగారు బాబులను నియమించారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలు, యాక్టివిటీస్‌ను ఈ కమిటీ పూర్తి స్థాయిలో...

కూకట్‌పల్లిపై మాధవరం పట్టు..ప్రత్యర్ధులు ఎవరు?

కూకట్‌పల్లిపై మాధవరం: కూకట్‌పల్లి..రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ ప్రాంతం గురించి బాగా తెలుసు. హైదరాబాద్ లో ఉండే ఈ ప్రాంతంలో రెండు ప్రాంతాల తెలుగువారు ఉంటారు.ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఇక ఈ నియోజకవర్గంలో గెలుపోటములని ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డ వారే డిసైడ్ చేస్తారని చెప్పవచ్చు. ఇక ఇలాంటి స్థానాన్ని...

బండి సంచలనం..సీట్లు వారికే..సీనియర్లకు చెక్.!

నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తున్న విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాలతో రాజకీయం చేస్తూ ముందుకెళుతుంది. పార్టీని బలోపేతం చేస్తూ..ఎన్నికల్లో గెలిచేలా స్కెచ్ వేస్తున్నారు. ఇదే క్రమంలో బి‌జే‌పి అధిష్టానం నిర్ణయం...

హస్తంలో సీట్ల డిమాండ్..పొంగులేటికి సెట్ అవుతుందా?

తెలంగాణలో మొన్నటివరకు కాంగ్రెస్ పరిస్తితి కాస్త అయోమయంలో ఉంది. అసలు ఆ పార్టీ రేసులో కూడా కనిపించలేదు. బి‌ఆర్‌ఎస్, బి‌జేపిల మధ్యే పోలిటికల్ వార్ నడుస్తూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ కాస్త వెనుకబడింది. అదే సమయంలో కాంగ్రెస్ లో ఉండే అంతర్గత సమస్యలు కూడా ఆ పార్టీకి నష్టం చేశాయి. అయితే ఇలాంటి సమస్యలతో...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....