cyclone

తీరానికి దగ్గరగా వచ్చేసిన యాష్… పరిస్థితి ఏంటీ…?

వాయువ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా యాష్ కొనసాగుతుంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు మధ్యాహ్నం, ఉత్తర ఒరిస్సాలోని, పారాదీప్ బాల సూర్ మధ్య ధర్మ పోర్టు సమీపంలోని దిగా ప్రాంతంలోతీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది అని అధికారులు పేర్కొన్నారు....

దూసుకు వస్తున్న తుఫాన్… గంటకు ఎంత స్పీడ్ లో ఉంది…?

తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను కొనసాగుతుంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు పది కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది అని వాతావరణ శాఖ చెప్పింది. తీరం వెంబడి ప్రస్తుతం 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎవరు బయటకు వెళ్లకూడదు అని ఈ సందర్భంగా...

యష్ తుఫాన్ ఇప్పుడు ఎక్కడ…? దాని స్థితి ఏంటీ…?

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారింది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి యాష్ గా నామకరణం చేసిన భారత వాతావరణ శాఖ.. ఇది పారాదీప్ కు 540 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర తుఫాను అతి తీవ్ర...

ఈసారి వచ్చే తుఫాన్ కి బల్లి పేరు పెట్టారు… ఏ దేశం ఆ పేరు పెట్టింది అంటే…?

మీటియోర్లోజికల్  డిపార్ట్మెంట్ శనివారం నాడు మే 16 నుండి మే 18 వరకు తుఫాన్ ఉంటుందని హెచ్చరించింది. ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఈ మూడు రోజులు వుండే తుఫాన్ పేరు టౌక్టె అని పెట్టారు. ఈ తుఫాన్ కి పేరు ఏ దేశం పెట్టింది అనేది చూస్తే.......

దూసుకువస్తున్న బురేవి..తమిళనాడు లో హైఅలెర్ట్ 

తమిళనాడుకి మరో తుపాను పొంచి ఉంది. బురేవి తుపాన్ దక్షిణ తమిళనాడు వైపు దూసుకు వెళుతోంది. తుఫాన్ ప్రభావం తో పంబన్ సముద్రతీరం ఉగ్ర రూపం రూపుదాల్చింది. ఈ తుఫాను ఈ రాత్రి కన్యాకుమారి పంబన్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు చెన్నై సహా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు...

తుఫాన్ గా మారిన వాయుగుండం.. భారీ వర్షాలు ?

ఇప్పటికే తమిళనాడుని నివర్ తుఫాన్ హడలెత్తించగా ఇప్పుడు మరో వాయుగుండం తుఫానుగా మారింది. దానికి బురేవి అని పేరు పెట్టారు. బంగాళాఖాతంలో ఈ బురేవి తుఫాను ఏర్పడింది. శ్రీలంకకు  400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రింకోమలీ వద్ద ఇది కేంద్రీకృతమై ఉంది. కన్యాకుమారి పంబన్ మధ్య ఈనెల నాలుగో తేదీన ఈ తుఫాన్ తీరం...

నివార్‌.. పెను తుఫాన్

రంగ‌లోకి ఎన్టీఆర్ ఎఫ్‌ నివార్ తుఫాను పెను తుఫాన్‌గా మారింది. ఆగ్నేయ‌ తీరం వైపు దూసుకుపోతున్న‌ది. దీంతో బుధవారం ఉదయం తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా తుఫాను దెబ్బతినవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. కృష్ణపట్నం...

హైదరాబాద్‌కు మరో హెచ్చరిక..దూసుకువస్తున్న వాయుగుండం..వచ‌్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు.

హైదరాబాద్‌ మహానగరంపై పగబట్టినట్టిన వరుణుడు గత వారం రోజులుగా ప్రజా జీవితాలు అతలకుతలం చేస్తున్నాడు..ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.. వర్షాలకు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది..చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి..మరికోన్ని ప్రాంతాలు...

తెలంగాణలో భారీ వర్ష సూచన …!

రాబోయే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షం ఓ మోస్తారు నుండి భారీగా కురావొచ్చని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం బలహీనపడిన కారణంతో...

అనుకూలించని పరిస్దితులు.. ముంబై నగరంలో 144 సెక్షన్‌ విధించిన అధికారులు.. ?

ఒకవైపు కరోనా, మరోవైపు ప్రకృతి వైపరిత్యాలు.. దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్నాయి.. అసలు ఈ సంవత్సరమే ప్రజలందరితో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది.. ఎందుకంటే సంవత్సరం పొడవునా ఏదో ఒక విపత్తు దేశం పై, దేశంలోని ప్రజలపై విరుచుకు పడుతున్నాయి.. లాక్‌డౌన్ వల్ల అయినా పరిస్దితులు కాస్త కుదుటపడతాయని భావించిన వారికి నిరాశే...
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
- Advertisement -

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు

తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...