cyclone
భారతదేశం
దూసుకొస్తున్న ”ఉమ్ ఫున్” తుఫాన్..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉమ్ పున్ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ స్వల్పంగా బలపడిందని ఈ మేరకు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలో ఈ తుఫాన్ మరో 12 గంటల్లో బలపడుతుందని.. తరువాత అది తీవ్ర తుఫాన్గా మారుతుందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పారాదీప్కు దక్షిణంగా 990 కిలోమీటర్ల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విశాఖకు భారీ తుఫాన్ ముప్పు, ఏపీ సర్కార్ కి షాక్…?
ఆంధ్రప్రదేశ్ నూతన పరిపాలనా రాజధానిగా చెప్తున్న విశాఖకు ఇప్పుడు కరోనాతో పాటుగా తుఫాన్ ప్రమాదం కూడా భారీగా పొంచి ఉందని సమాచారం. విశాఖ వైపుగా తుఫాన్ అత్యంత వేగంగా దూసుకుని రావడంతో నగరంలో వాతావరణం క్రమంగా మారుతుంది. ఇప్పుడు విశాఖలో తుఫాను ముందు ప్రశాంతత ఉంది. అక్కడ చల్లగా వాతావరణం ఉండటమే కాకుండా ఎండ...
offbeat
జనవరిలో వర్షాలు ఏంటీ…? తుఫాన్ అంట..!
సాధారణంగా జనవరిలో వర్షాలు అనే వార్త ఎప్పుడైనా విన్నారా...? ఏమో అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా జనవరిలో వర్షాలు అనే మాట లేదు. కేవలం చలి రావడమే గాని వర్షాలు వచ్చినట్టు లేదు. కాని ఇప్పుడు అనూహ్యంగా చలి ఎక్కడా లేదు. దానికి తోడు ఎండ వేస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి....
వార్తలు
తీరం దాటిన బుల్ బుల్ తుఫాన్.. కానీ..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్బుల్ తుఫాన్ తీరం దాటింది. కానీ.. తీరం దాటిన తర్వాత తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. సుంరదబన్ డెల్టా మీదుగా బంగ్లాదేశ్ వైపుగా తుఫాన్ బలహీనపడుతోంది. పశ్చిమబెంగాల్లోని సాగర్ద్వీపం దగ్గర బుల్ బుల్ తుఫాన్ తీరం దాటింది. ఈ ప్రభావంతో బెంగాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు...
సమాచారం
పెను తుపాన్గా మారుతున్న `బుల్బుల్`.. తెలుగు రాష్ట్రాల్లో..
బుల్ బుల్ తుపాను తూర్పు మధ్య, దాన్ని ఆనుకున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింత బలపడుతోంది. ఇది ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరాన, బెంగాల్లోని సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా 860 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది రేపటికి మరింత బలపడి తీవ్ర తుపాన్గా మారునుంది. ఆ తర్వాత 36...
Latest News
తాడేపల్లి ప్యాలస్ లో సజ్జల ఒక బ్రోకర్ – నారా లోకేష్
ఏపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ పార్టీ నేత నారా లోకేష్. తాడేపల్లి ప్యాలస్ లో సజ్జల ఒక బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైలు ప్రమాదంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్…!
రైలు ప్రమాదంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టాడు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రజలకు అలర్ట్..3 రోజుల పాటు భారీగా ఎండలు
ఏపీ ప్రజలకు అలర్ట్..3 రోజుల పాటు భారీగా ఎండలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రుతుపవనాలు ఆలస్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండతీవ్రత ఉండనుంది. నేడు...
అంతర్జాతీయం
గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువట.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడి అర్దాంతరంగా కన్నుమూస్తున్నారు. అయితే గుండెపోటుకు అనేక కారణాలున్నా.. జీవనశైలిలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలే ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు....
Telangana - తెలంగాణ
బండి సంజయ్ కి షాక్..బీజేపీ అసంతృప్తులతో చేతులు కలిపిన ఈటల !
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి షాక్ ఇచ్చాడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్కు వ్యతిరేకంగా...ఆయనను దెబ్బకొట్టేందుకు.. రంగం సిద్ధం చేస్తున్నారు ఈటల రాజేందర్. బండి సంజయ్కు...