Illegal Affair
క్రైమ్
మామతో కోడలి రాసలీలలు.. భర్తకు తెలిసి..
నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది.. బంధాలను తుంగలో తొక్కి తమ కామవాంఛ తీర్చుకోవడానికి.. అక్రమ సంబంధాలు పట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి ఘటనే.. బెంగళూరులో చోటు చేసుకుంది.. ఓ ఇంట్లో తండ్రి కొడుకులు ఉండే వారు.. అయితే.. గత మూడు సంవత్సరాల క్రితం కొడుకుకు పెళ్లిచేశాడు తండ్రి.. అయితే.. తండ్రి, కొడుకు, కోడలు...
క్రైమ్
నా భార్యకు కడుపొచ్చింది.. పక్కింటోడే కారణం.. అందుకే..
భార్యపై అనుమానంతో విచక్షణరహితంగా ప్రవర్తించాడో వ్యక్తి.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నేపంతో ఓ యువకుడి తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపాడో కిరాతకుడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్న భర్త ప్రతిరోజు ఉదయం...
క్రైమ్
వదినను గర్భవతి చేసిన మరిది.. భర్తకు తెలిసి..
నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోయింది. తల్లి తరువాత తల్లంతాయిన వదినపై కన్నేశాడో దుర్మార్గుడు. అన్న భార్య అని కూడా చూడకుండా ఆమెను బ్లాక్మెయిల్ చేసి.. తన కామ వాంఛ తీర్చుకున్నాడు. నరేష్ (పేరుమార్చాం), ప్రభు (పేరుమార్చాం)లు అన్నదమ్ములు.. ప్రభు పెద్దవాడు.. నరేష్ చిన్నవాడు అయితే.. కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాల క్రితం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహిళతో ఎస్సై రాసలీలలు.. భార్యకు తెలిసి..
బాధ్యతయుత పోస్టులో ఉండి.. ఆ ఉద్యోగానికే కళంకం తీసుకొచ్చాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేసి.. మరో మహిళతో రాసలీలలు కొనసాగించాడు.. అంతేకాకుండా.. భార్యను అదనపు కట్నం తీసుకు రావాలని వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఒంగోలు జిల్లాలో చోటు చేసుకుంది.. ఒంగోలు పీటీసీలో ఎస్సైగా పనిచేస్తున్న వినోద్ కుమార్ అదనపు...
క్రైమ్
భార్యను ఏమార్చి.. అత్తతో పడక సుఖం.. చివరికి..
బంధాలు, బాంధవ్యాలు విలువ తగ్గిపోతోంది. వరసలు మరిచి.. పడక సుఖం కోసం.. చెడు దారులు తొక్కుతూ.. జీవితాలను ఆగమాగం చేసుకుంటున్నారు. అయితే.. ఇంటికి వచ్చిన భార్య తల్లితో.. రాసలీలలు సాగించాడో ప్రబుద్దుడు.. ఓ వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే. ఆ వ్యక్తికి గత 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే......
క్రైమ్
మరిదితో రాసలీలలు.. భర్తకు తెలిసి ఏం చేశాడంటే..?
రానురాను బంధాలకు విలువ లేకుండా పోతోంది. వదినను తల్లి తరువాత తల్లిలా గొప్పగా భావించే ఈ భారతదేశంలో.. ఓ మహిళ మాయని మచ్చ తెచ్చింది. పడక సుఖం కోసం మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీ లో ని మీరట్లో గల ఖర్ఖోడా ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తికి 8...
క్రైమ్
ర్యాపిడోతో అంటీ పరిచయం.. రాత్రి ఇంటికి వచ్చి అత్యాచారం..
బైక్ ట్యాక్సీ ర్యాపిడోతో పరిచయమైన వ్యక్తితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఫస్ట్లాన్సర్లో నివసించే వివాహితకు ఇటీవలే భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. అయితే సదరు మహిళ
రెండేళ్ల క్రితం ర్యాపిడో బైక్ నడిపే రషీద్తో పరిచయం ఏర్పడింది....
క్రైమ్
భర్త మామతో శృంగారం.. కడుపొచ్చిందని కర్కశత్వం..
అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధ కారణంగా జన్మించిన బిడ్డలు ఊరుసు తీసింది ఓ తల్లి.. ఎవ్వరికీ తెలియకుండా నవజాత శిశువు మృతదేహాన్ని మాయం చేయబోయి ఊచలు లెక్కపెడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన ఇద్దరు బిడ్డల తల్లయిన మహిళ తన భర్త మామ సైఫుల్ ఇస్లాంతో...
భారతదేశం
మహిళతో సీఐ శృంగారం.. వీడియో తీసిన మహిళ భర్త..
తన అధికారాన్ని దుర్వినియోగపరిచాడో సీఐ.. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని.. తన ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరుక్క ళుకుండ్రమ్ పోలీస్ స్టేషన్లో పనిచేసే సీఐ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళ భర్త ఇంట్లో లేనప్పుడు మహిళ ఇంటికి వెళ్లి రాసలీలలు సాగించేవాడు. అయితే...
క్రైమ్
విద్యార్థులతో టీచర్ గ్రూప్ సెక్స్.. వీడియో వైరల్..
విద్యా బుద్దులు నేర్పాల్సిన టీచర్ తన స్థానాన్ని మరిచి తన విద్యార్థులతో కలిసి సామూహిక శృంగారం చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న శ్రీవల్లి (పేరు మార్చాము) అనే 42 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తోంది....
Latest News
BREAKING : రేపు మునుగోడు టీఆర్ఎస్ బహిరంగ సభ..కేసీఆర్ కీలక ప్రకటన
ప్రస్తుతం తెలంగాణ చూపు మొత్తం మునుగోడు ఉపఎన్నికపైనే ఉంది. మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు...
రాజకీయం
‘అమ్మాయిలు బాయ్ఫ్రెండ్స్ మార్చినట్లు బీహార్ సీఎం పార్టీలు మారుస్తారు’
అమ్మాయిలు బాయ్ఫ్రెండ్స్ ను మార్చినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అధికారం కోసం భాగస్వామ్య పార్టీలను మారుస్తాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వార్గియా శుక్రవారం ఆరోపించారు. బీహార్...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 15,754 కరోనా కేసులు, 47 మరణాలు నమోదు
మన దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు...
Telangana - తెలంగాణ
సంగారెడ్డి జిల్లాలో విషాదం…కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఓ ఇంటర్ విద్యార్థిని మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు (మం) ముత్తంగి జ్యోతిబాపూలే...
Sports - స్పోర్ట్స్
IND VS Zim : కేఎల్ రాహుల్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా జింబాబ్వే పై పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే జట్టు కెప్టెన్ గా...