mukesh ambani

రూ.1కే 1 జీబీ డేటా.. మీకు అర్థ‌మ‌వుతుందా..?

టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా ధరల గేమ్ మొదలైంది. అప్పటివరకూ ఆకాశాన్ని అంటిన డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి. అయితే ఇప్పుడు జియోకు స‌వాల్ చేస్తూ ఓ బెంగళూరు స్టార్టప్ కంపెనీ. కేవలం రూ.1కే డేటాను అందిస్తామంటోంది. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన వైఫై డబ్బా అనే కంపెనీ వైఫై యాక్సెస్ ను అందరికీ...

ఫ్యాక్ట్ చెక్: రామ మందిరం కోసం ముకేష్ అంబానీ నిజంగానే రూ.500 కోట్లు ఇచ్చారా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో నకిలీ వార్తలు, ఫొటోలు కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తున్న విషయం విదితమే. వాటిని చాలా మంది నిజమని నమ్మి మోసపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ...

ఫోర్బ్స్ జాబితా: దేశంలోనే సంపన్నులు వీరే..

ముఖేష్ ధీరూభాయ్ అంబానీ భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రస్తుతానికి దేశంలోనే అత్యంత ధనవంతుడైన కుబేరుడిగా ఉన్నారు. అయితే ప్రముఖ మ్యగజీన్ ఫోర్బ్‌స్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి కూడా ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 51.4 బిలియన్...

నువ్వు పక్కమీద ఉండటం సూర్యుడు చూడగూడదు

‘వేకువ నోట్లో బంగారం ఉంటుంది’ – బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌. తెల్లవారుఝామునే లేవడం చాలామందికి బద్దకం. లేవాలనుకున్నా, అలారం ఆపేసి మళ్లీ పడుకుండిపోతారు. కానీ వేకువఝామున నిద్ర లేవడం అనేది అమృతతుల్యం అని నాటి వేదాలు, పురాణాల నుండి నేటి శాస్త్ర పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి. పొద్దున్నే లేవడం వల్ల మరింత సమయం లభిస్తుంది. మనం పనిచేసే...

జియో మ‌రో సంచ‌ల‌నం.. ఉచితంగా హెచ్‌డీ, 4కె టీవీలు..!

జియో త్వ‌ర‌లో డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్ లైన్ కంపెనీల‌కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌నుంది. వ‌చ్చే నెల నుంచి జియో గిగాఫైబర్ సేవ‌ల‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నామ‌ని ఆ సంస్థ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు. టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. జియో వ‌ల్ల ఇతర టెలికాం కంపెనీల‌కు చావు త‌ప్పి...

ఆగ‌స్టు 12న జియో గిగాఫైబ‌ర్ సేవ‌లు షురూ..? నెలకు రూ.600కే ఇంట‌ర్నెట్‌, డీటీహెచ్‌, ల్యాండ్‌లైన్ స‌దుపాయాలు..?

ఆగ‌స్టు 12వ తేదీ నుంచి జియో గిగాఫైబ‌ర్ సేవ‌లు ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అదే రోజున రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ 42వ వార్షిక సాధార‌ణ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. టెలికాం రంగంలోకి జియో సునామీలా దూసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం డేటాకు మాత్ర‌మే డ‌బ్బులు చెల్లించండి.. కాల్స్‌ను ఉచితంగా పొందండి అంటూ.. హైస్పీడ్ 4జీ మొబైల్ ఇంట‌ర్నెట్‌ను...

అంగరంగ వైభవంగా డిసెంబర్ 12న ముకేశ్ అంబానీ బిడ్డ పెళ్లి

ఈరోజుల్లో సాధారణ జనాలే పెళ్లిళ్లను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. మరి.. అపర కుబేరుడు ముకేశ్ అంబానీ వారి కూతురు పెళ్లి ఇంక ఎలా జరగాలి. ఆకాశమే హద్దుగా జరగాలి కదా. అవును.. డిసెంబర్ 12న ముకేశ్ కూతురు ఈశా పెళ్లి అంగరంగవైభవంగా జరగనుంది. కానీ.. వాళ్ల ఇంట్లోనే పెళ్లి వేడుక ఉంటుందట. ముంబైలో ఉన్న ముకేశ్...
- Advertisement -

Latest News

తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ.. పాలమూరు సభలో మోదీ వరాలు

తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు....
- Advertisement -

2 రోజుల్లోనే మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు విడుదల

అంగన్వాడి టీచర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. అంగన్వాడి టీచర్లు మరియు సహాయకుల మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు రోజుల్లో ఖాతాలలో జమ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు....

రోజాపై వ్యాఖ్యలు..బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ ?

విశాఖ జిల్లాలోని పరవాడ (మం) వెన్నెలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ ఇంటికి భారీగా పోలీసులు వచ్చారు.. బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం...

మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా – కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్‌ చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి...

ఇవాళ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

ఇవాళ మచిలీపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నం లో మహాత్మాగాంధీ కి నివాళులర్పించనున్న పవన్ కళ్యాణ్.. అనంతరం వారాహి యాత్ర లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే.....