Revanthreddy

జల వివాదం : షర్మిల, కేసీఆర్‌లపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

జల వివాదంపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ కృత్రిమ పంచాయతీ పెడుతున్నాడని.... ఆ ట్రాప్ లో ఎవరూ పడొద్దని రేవంత్‌ పేర్కొన్నారు. జల వివాదం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులను .. షర్మిల వైపు నడిపించేందుకు కేసీఆర్ నడిపిస్తున్న డ్రామాలు ఆడుతున్నాడని...

 హుజూరాబాద్‌ పోరులో అదిరిపోయే ట్విస్ట్…ఈటల రాజేందర్ భయం అదేనా?

తెలంగాణ రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్ etela rajender టీఆర్ఎస్ నుంచి బయటకు రావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడటంతో రాజకీయాలు వేడెక్కాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్‌కు దక్కడంతో పరిస్తితి ఒక్కసారిగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కూడా రేసులోకి...

రేవంత్ రెడ్డి వెనుక బాబు: టీ-కాంగ్రెస్ బాబు గ్రిప్‌లోకి వచ్చిందా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగయ్యే స్థితికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీని చాలామంది నాయకులు వీడిపోయారు. ఆఖరికి ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. తెలంగాణలో...

రేవంత్ రెడ్డి ఖైదీ నెంబర్ 1799: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసింది. ఈ నేపథ్యలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను వదిలేదిలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు...

కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తా..టీఆర్ఎస్ ను పాతిపెడతా :రేవంత్

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పై టీపీసీసీ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిని..సోనియాగాంధీ ఇచ్చారని...ఈ రోజు తెలంగాణ దోపిడీ, దోంగల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తానని హెచ్చరించారు రేవంత్‌. తనకు పీసీసీ ప్రకటించగానే.. ప్రగతి భవన్ విపక్ష నేతలకు తలుపులు...

మంత్రి కేటీఆర్, బల్దియా అధికారులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం వర్చువల్‌లో జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగోజీగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మంత్రి, కేటీఆర్, బల్దియా అధికారులపై మండిపడ్డారు. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు...

రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత రాజీనామా

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి‌ని ఏఐసీసీ ప్రకటించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానానికి ఆయన లేఖ రాశారు. రేవంత్‌కు టీపీసీసీ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి లక్ష్మారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. రేవంత్‌ను వ్యతిరేకిస్తూ...

రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు పక్కకెళ్లారు?.. ఏం మాట్లాడుకున్నారు?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తదితర నాయకులు కూడా ఉన్నారు. ఈ సమయంలో కోమటి రెడ్డి...

రేవంత్ వర్గాన్ని జానారెడ్డి టార్గెట్ చేశారా

కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ పై తన మార్క్ కామెంట్స్ చేశారు జానారెడ్డి. అభిమానం ఉంటే సొంత పార్టీలోని ఇతర నాయకుల్ని విమర్శిస్తారా అంటూ చురకలంటించారు..ఇలాంటి నాయకులు కార్యకర్తలతో పార్టీకి నష్టం తప్పదని అవసరమైతే అధిష్టానం దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తానంటూ రేవంత్ రెడ్డి వర్గానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు పెద్దాయన.. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు...

వేలాది జనం ముందు అట్టర్ ప్లాప్ అయిన రేవంత్ రెడ్డి ??

ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నాయకులు భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేయడం మనం అందరం చూశాం. దీంతో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. టిఆర్ఎస్ పార్టీలో ఒకానొక సమయంలో మామా అల్లుళ్లు అయినా కెసిఆర్ మరియు హరీష్ శంకర్ ల మధ్య...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....