Telugu News
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివేకాను హత్య చేసి ఊసరవెల్లిని మించి వేషాలు వేశారు : చంద్రబాబు
వివేకా హత్య కేసులో అసలు దోషి జగనే అని CBI అఫిడవిట్ తో తేలి పోయిందన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వివేకా హత్య కేసు లో సిబిఐ అఫిడవిట్ లో అసలు విషయాలు చెప్పారని, వివేకాను హత్య చేసి ఊసరవెల్లిని మించి వేషాలు వేశారన్నారు. అంతేకాకుండా.. 'ఇప్పటి వరకు వివేకా హత్య...
భారతదేశం
బ్రేకింగ్ : మహారాష్ట్రలో రెండు భూకంపాలు
మహారాష్ట్రలో రెండు భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఈ రోజు సాయంత్రం పాల్ఘర్ ప్రాంతంలో 5:15 అలాగే 5:28 సమయంలో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపణ తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5, 3.3 తీవ్రత నమోదైనట్లు.. నేషనల్ సెంటర్...
భారతదేశం
బంగారు రాజదండం సెంగోల్ను అందుకున్న ప్రధాని మోదీ
నూతన పార్లమెంట్ భవనాన్ని రేపు ప్రధాని మోదీ ప్రారంభించునన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే.. బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మదురై పీఠాధిపతి అధినంతో సమావేశమయ్యారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ పేరెత్తడానికి సిగ్గు లజ్జ లేని వీళ్ళకు అర్హత లేదు : లక్ష్మీ పార్వతి
ఎన్టీఆర్ మరణానంతరం విజ్ఞాన్ ట్రస్టు స్ధాపించి ఎన్టీఆర్ అవార్డులు ఇచ్చానని తెలిపారు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు దేవినేని నెహ్రూ అత్యంత ఇష్టమైన వ్యక్తి అని, ఎన్టీఆర్ పేరెత్తడానికి సిగ్గు లజ్జ లేని వీళ్ళకు అర్హత లేదని మండిపడ్డారు. అంతేకాకుండా.. 'ఎన్టీఆర్ సంతానం అమాయకులు, అజ్ఞానులు....
ipl
సెమీస్లో సింధు ఓటమి.. ఫైనల్కు ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీస్లో అడుగుపెట్టారు. అయితే.. భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ పీవీ సింధుకు ఈ ఏడాదిలో తొలి టైటిల్ ఎదురుచూపులు తప్పడం లేదు.గత నెలలో స్పెయిన్ మాస్టర్స్లో ఫైనల్కు చేరుకున్నప్పటికీ తుది పోరులో పరాజయం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అధికారం కోసం చంద్రబాబు ఏమైనా మాట్లాడతాడు : పేర్నినాని
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం అంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగిందని విమర్శించారు. అధికారం కోసం తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు పేర్ని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైసీపీ పాలన : చంద్రబాబు
రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘మహానాడు’లో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి వద్ద నేడు ప్రారంభమైన టీడీపీ మహానాడు తొలిరోజున ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రసంగించారు. జగన్ విధ్వంసక పాలనతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిందని అన్నారు. రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన...
భారతదేశం
రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు : కమల్
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై దుమారం రేగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి పిలవకుండా, ప్రధాని మోదీనే ప్రారంభోత్సవం చేస్తుండడంపై విపక్షాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వాళ్లను తిరిగి పార్టీలోకి రానివ్వం : నారా లోకేశ్
తెలుగుదేశ పార్టీ నేడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభించింది. అయితే.. ఇవాళ ప్రతినిధుల సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గతంలో కొందరు స్వార్థంతో పార్టీని వీడి వెళ్లిపోయారని, ఇలాంటి వాళ్లు ఇప్పుడు తిరిగి...
భారతదేశం
పార్లమెంటు కొత్త భవనం ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
భారత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ భవనానికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ చారిత్రక భవనాన్ని మే 28న ప్రధాని మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ...
Latest News
పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !
ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
భారతదేశం
షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !
ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...
క్రైమ్
బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !
ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...
వార్తలు
గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…
సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....
Telangana - తెలంగాణ
“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…
ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....