తనపై జరిగిన దాడి గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని నేను క్షేమంగానే ఉన్నానన్నారు… ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదంతో తాను సురక్షితంగా ఉన్నానని, హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి జగన్ ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులతో తనను ఏం చేయలేరన్నారు, విశాఖపట్నం విమానాశ్రయంలో జనుపల్లి శ్రీనివాస్ అనే యువకుడు జగన్పై దాడికి పాల్పడిన విషయం విదితమే. ఎవరెన్ని కుట్రలు చేసిన తన ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు.
నేను క్షేమంగానే ఉన్నా…
-
Previous article
Read more RELATEDRecommended to you
మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక ఎన్నికల ప్రచారంలో...
Anji N -
మైనార్టీ రిజర్వేషన్ల పై చంద్రబాబు సంచలన ప్రకటన
మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో...
Anji N -
జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికార...
Anji N -