ప్రజా కూటమి అధికారంలోకి రాగానే అమరుల కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తామని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ రీడిజైన్ పేరిట కోట్లు దోచుకున్నారన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్పు కోసమే రూ.40వేల కోట్లకు పైగా వెచ్చించారన్నారు., ప్రపంచంలో పేరు మార్పు కోసం అత్యధికంగా ఖర్చుపెట్టిన ప్రాజెక్టు ఇదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. 17 పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యోధులను కేసీఆర్ మరిచిపోయారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో ఈ ప్రజా కూటమి తెలంగాణకే కాదు, దేశానికి కూడా మార్గదర్శిగా మారనుంది. మీ జోష్ చూస్తుంటే తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపాతో తెరాస రహస్య స్నేహం చేస్తుందని విమర్శించారు.
అమరుల కుటుంబానికి రూ.10 లక్షలు : రాహుల్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకి లేదు : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే...
Anji N -
ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరగనున్న పోలింగ్ లో...
Anji N -
ఏ దేశాల్లో ప్రజలు ఎక్కువ కాలం జీవించగలరు.. లిస్ట్లో ఫస్ట్ ఉన్న దేశం ఏది..?
ఈరోజుల్లో మనిషి ఆయుర్దాయం సగటును 60- 70 సంవత్సరాల వరకే ఉంటుంది....