అంతర్జాతీయ యోగా డే.. జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

-

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం యోగా ఆసనాలు వేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అంటున్నారు. యోగాతో మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రతి రోజూ యోగాసలు వేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. యోగా డే సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతున్నారు.

‘యోగా ఫర్ వెల్ నెస్’అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా వర్చువల్ విధానంతో యోగా డే కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ ఇళ్లలో యోగాసాలు వేసి ఈ కార్యక్రమానికి మద్దతుల పలకాలని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శనివారం సాయంత్రం దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఇక ఈ యోగా డే కార్యక్రమంలో మొత్తం 190 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఏడో అంతర్జాతీయ యోగా డేగా కార్యక్రమం కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news