రేపు బంటారంలో మంత్రి పర్యటన

-

sabitha indra reddyవికారాబాద్ జిల్లాకు రేపు(బుధవారం) విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రానున్నారని వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ… బంట్వారం మండల కేంద్రంలో రేపు నిర్వహించబోతున్న రైతుబంధు వారోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ సైతం హాజరవుతారని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని మంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news