అమరావతి: ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు టీడీపీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్ బాబు కూడా వెనుకంజలో ఉన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో వైఎస్సార్సీపీ 150 సీట్లలో లీడ్లో ఉండగా… టీడీపీ 24 సీట్లలో లీడ్లో ఉంది. ఎంపీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ 19 సీట్లలో ముందంజలో ఉండగా.. టీడీపీ 6 సీట్లలో ముందంజలో ఉంది.
లోకేశ్ బాబు వెనుకంజ
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
ఆంధ్ర ప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీనే…కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఏ...
Ganesh -
కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ సీటు వస్తుంది : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒకే ఒక్క ఎంపీ సీటు వస్తుందని బీఆర్ఎస్...
Ganesh -
రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేసిఆర్ పిలుపు
రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక...
Ganesh -