విడాకులు తీసుకోనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియమణి ..?

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన దాదాపుగా యాక్ట్ చేసిన ఈ సుందరి..ప్రస్తుతం ఓ వైపు బుల్లితెరపైన ‘ఢీ’షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరో వైపున వెండితెరపైన కనబడుతోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది.

అయితే.. హీరోయిన్ ప్రియమణికి తన భర్తతో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. 2017 లో ఆమె ముస్తఫారాజు ను పెళ్లాడింది. ఆయనకు ఇది రెండో పెళ్లి. అయితే గొడవల కారణంగా ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీన్ని ప్రియమణి టీం కొట్టి పారేస్తోంది. రెండు నెలల కిందట జరిగిన రాకెట్రీ సక్సెస్ పార్టీలో వీరిద్దరూ పాల్గొన్నారని గుర్తు చేసింది. మరి భర్తతో గొడవల వార్తలపై ప్రియమణి ఏమని స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news