పవన్ ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి! నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం.!

-

నిర్మాత నట్టికుమార్ మరో సారి తన మాటలతో సంచలనం రేపారు. ఒక పక్క లైగర్ గురించి పూరి జగన్నాథ్ పై వత్తిడి వార్తలు వస్తుంటే, ఇప్పుడు అలాంటి ఇష్యూ మీద నిర్మాత నాగవంశీ మీద మండి పడ్డారునిర్మాత నట్టికుమార్ .గతంలో లైగర్ లాగానే పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ వాసి పై కూడా విపరీతంగా అంచనాలు పెరిగిసినిమా రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

చాలా మంది అప్పులు చేసి మరీ వేలం వెర్రిగా హక్కులు కొన్నారు.తీరా’ అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయ్యింది. దానితో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు  తీవ్ర నష్టాల పాలు అయ్యారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘అజ్ఞాతవాసి’ సినిమాకి తేసుకున్ను రెమ్యూనరేషన్ లో పవన్ కళ్యాణ్ కొంత డబ్బును ఇచ్చారని చెప్పారు.

దీనిపైనే నట్టికుమార్  తీవ్రంగా మండి పడ్డారు. అసలు వాళ్ళు తిరిగి ఇస్తే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు అలాగే అప్పుల బాధల్లో వుండి పోయారు అన్నారు. అలాగే నాకు తెలిసిన వ్యక్తి కూడా డబ్బులు నష్ట పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మాతలు ఇచ్చినవి, హీరోలు ఇచ్చినవి ఎవరికి వెళుతున్నాయి. ముందు చిన్న వారిని చూడాలి కదా అన్నారు. అలాగే హీరోలు అన్నీ చూసుకోలేరు నిర్మాత మాత్రమే అన్ని దగ్గర వుండి సెటిల్ చేయాలని అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news