WTC ఫైనల్ లో ఇద్దరు స్పిన్నర్ లతో బరిలోకి ఇండియా: రిక్కీ పాంటింగ్

-

జూన్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఇందులో రెండు జట్లు గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మరొక్క రోజు మాత్రమే ఉండడంతో టీం కూర్పు గురించి ఎక్కువగా చర్చలు మొదలయ్యాయి. ఆ ప్రకారం చూస్తుంటే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఇండియా స్పిన్ దళం గురించి ఒక కీలక విషయం బయటపెట్టాడు. పాంటింగ్ ఊహిస్తున్న ప్రకారం ఇండియా ఈ మ్యాచ్ లో ఇద్దరు స్పిన్నర్ లతో బరిలోకి దిగుతుంది అని చెప్పాడు. కాగా ఆ ఇద్దరూ కూడా సీనియర్లు అయ్యి ఉంటారని చెబుతున్నారు… రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా లు తుది జట్టులో ఉంటారని పాంటింగ్ చెప్పాడు.

ఎందుకంటే వీరిద్దరూ కూడా బ్యాటింగ్ బౌలింగ్ చేయడాలు సమర్థులు కావడం ప్లస్ అన్నారు. మరి పాంటింగ్ చెప్పినట్లు జరుగుతుందా లేదా తెలియాలంటే మ్యాచ్ సమయం వరకు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news