BREAKING : PV నరసింహరావుకు అరుదైన గౌరవం దక్కింది. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని మోడీ సోషల్ మీడియాలో ప్రకటించారు. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ప్రధాని మోడీ.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/02/BREAKING-PV-నరసింహరావుకు-భారతరత్న.jpg)
PV నరసింహరావు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రధానిగా కూడా PV నరసింహరావు పని చేశారు.