ఎయిర్‌పోర్టులో యాంకర్ అనసూయకు ఘోర అవమానం..

-

బుల్లితెరపై,అటు వెండితెరపై హవాను కొనసాగిస్తున్న అతి కొద్ది మందిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు..జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో కనిపించి మంచి పేరును తెచ్చుకోవడమే కాకుండా పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. మెయిన్ రోల్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది.కానీ, ఆ సినిమాలు అమ్మడుకు పెద్దగా ఫేమ్ ను ఇవ్వలేదు.. తమిళ్‌,మలయాళ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజిగా ఉంది.

సోషల్ మీడియాలో నెటిజెన్లు ఈ అమ్మడిపై చూపించే అటెన్షన్ మరే స్టార్ హీరోయిన్ పై చూపించారు. ఎందుకంటె ఈమె టాక్ షోస్ కంటే కాంట్రవర్సీలో ఎక్కువగా నిలవడమే ఇందుకు కారణం.. తాను సమయంలో దొరికినప్పుడు ఫ్యామిలీ తో టూర్ లు వెళుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.కాగా,ఇప్పుడు ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది..తాజాగా అనసూయ కుటుంబానికి బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.. ఇటీవల ఫామిలీతో కలిసి బెంగళూరు వెళ్లిన ఈ యాంకర్, తిరిగి హైదరాబాద్ కి వచ్చేందుకు అలియన్స్ విమానాయ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. టిక్కెట్లు పై 6:55 నిలకు అని ఉండగా, 6:10 గంటలకే ఫ్లైట్ అంటూ తమని ఎయిర్‌పోర్టు సిబ్బంది పరిగెత్తించినట్లు వెల్లడించింది..

ఆ తర్వాత కూడా అమ్మడుకు షాక్ తగిలింది.ఎయిర్ పోర్ట్ కి చేరుకోగా ఫ్లైట్ అరగంట సేపు లేటుగా వచ్చింది, ఆ తర్వాత మాస్కులు లేనిదే విమానంలోనికి అనుమతించడం జరగదంటూ నిలువరించడం జరిగిందని. అయితే మాస్క్ తప్పనిసరి కాదని వాదించడంతో లోనికి అనుమతించిన, తమకి సంబంధిత సీట్లలో కాకుండా వేరువేరు సీట్లలో కూర్చోబెట్టారని, ఆ క్రమంలో సీటు సరిగ్గా లేకపోవడంతో తన బట్టలు కూడా చిరిగాయి అంటూ సోషల్ మీడియా ద్వారా ఆ ఎయిర్ లైన్స్ సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేసింది..ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news