ఇంత జరిగినా మహేశ్ తమన్ ని ఎలా డీల్ చేశాడో చూడండి .. విజిల్స్ కొడతారు మీరు !

-

సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకున్న టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ముందునుండి మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రిలీజ్ విషయంలో నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరించాయి. దీంతో ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు రెండు సినిమాల మధ్య రిలీజ్ విషయంలో గ్యాప్ ఉండాలని రెండు సినిమాల నిర్మాతలకు తెలియజేయడంతో ముందుగా మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Image result for mahesh thaman

ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇటువంటి తరుణంలో సినిమా రెండు సూపర్ డూపర్ హిట్ కావడంతో రికార్డ్స్ కలెక్షన్ల విషయంలో ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో మేమంటే మేము విజయం సాధించామని తెగ గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో ‘అల వైకుంఠపురములో’ మూవీ విజయోత్సవ సభలో తమన్ మాట్లాడుతూ ‘అల’ మూవీ రికార్డులు మిగతా సినిమాల రికార్డులు లా ఫేక్ రికార్డ్స్ కావని కామెంట్ చేసాడు.

దీంతో తమన్ కావాలని ఉద్దేశించి మహేష్ సినిమా పై ఇండైరెక్టుగా కామెంట్లు చేశారని మహేష్ అభిమానులు తమన్ ని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గొడవ ఇంత జరుగుతున్న తన సినిమాపై తమన్ కామెంట్లు చేశారన్న వార్తలు వస్తున్నా గాని మహేష్ బాబు తర్వాత చేయబోయే వంశీ పైడిపల్లి దర్శకత్వం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని తీసుకున్నట్లు…తన ఫ్యాన్స్ ఎలాంటి కామెంట్లు చేసినా కానీ…, సరిగ్గా తమన్ ని మహేష్ డీల్ చేసినట్టు దానికి కూడా తమన్ ఓకే అన్నట్లు సమాచారం. అయితే గొడవల విషయంలో వస్తున్న వార్తల విషయంలో ఏమీ పట్టించుకోకూడదు అని ఇటువంటి సిచువేషన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి కామన్ అంటూ తమన్ కి తన అభిమానుల తరపున మహేష్ సారీ చెప్పినట్లు వార్తలు రావడంతో మహేష్ చేసిన పనికి విజిల్స్ వేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news