అరుదైన వ్యాధితో బాధపడుతున్న మాస్ మహారాజా రవితేజ.. ఆందోళనలో ఫ్యాన్స్..!

-

తెర వెనుక ఎంత కష్టం ఉన్నా సరే తెర ముందు మాత్రం నవ్వుతూ నవ్విస్తూ అందరిని అలరిస్తూ ఉంటారు సెలబ్రిటీలు.. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో, హీరోయిన్ ది ఒక్కొక్క గాధ.. బయటకు కనిపించరు కానీ వారు పడే కష్టం, నష్టం లోపల వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే ఏదో ఒక సందర్భంలో వారి ఇబ్బందుల గురించి బయటపడినప్పుడు అభిమానులు సైతం ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు అంటూ వార్తలు రావడంతో ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయనకు ఏమైంది అని తెలుసుకోవడానికి ఆరాతీస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే రవితేజ ప్రస్తుత వయసు 50 సంవత్సరాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే రవితేజ ముఖం బాడీ చాలా స్ట్రింక్ అయ్యి స్కిన్నీ అవ్వడంతో చాలామంది ఆయన ఏదో వ్యాధితో బాధపడుతున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే ఆయన ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆకలి లేని ల్యూక్ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నారట. అందుకే ఆయనకు సరిగ్గా ఆకలి వేయకపోవడంతో పాటు ఆయన ముఖం మొత్తం డల్ అయిపోయి చర్మం సాగిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు జోరుగా చెక్కర్లు కొడుతుండడంతో రవితేజ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది . ఇందులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news