బరువైన ఎద అందాలతో రెచ్చిపోయిన శృతి హాసన్

-

తెలుగు పరిశ్రమలో శ్రుతి హాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురు గా అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు.

మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది.ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య బాబు వీర సింహ రెడ్డి లో నటించి మెప్పించింది. ఆమె టాలెంట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు అర్ధం అవుతుంది.

తాజాగా ఆమె నటించిన సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 13 న బాలయ్య బాబు తో వీర సింహ రెడ్డి సినిమా 12 న సంక్రాంతి పండుగ కు రిలీజ్ అయ్యి వంద కోట్లు వసూళ్లు సాధించాయి. ఇక ఆమె తర్వాత కే జి ఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ సినిమా లో నటిస్తూ ఉంది. ఇక ఈ చిత్రం పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా అంటున్నారు. దానితో అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news