వాస్తు: శుక్రవారం నాడు మనీ ప్లాంట్ వద్ద ఇలా చేస్తే చాలు..డబ్బే డబ్బు..!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పండితులు ఈరోజు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలని చెబుతున్నారు.

వాస్తు ని అనుసరిస్తే అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే తొలగిపోతాయి. అంతే కాక ఆర్ధిక ఇబ్బందులు వంటివి కూడా దూరం అయ్యిపోతాయి. శుక్రవారం నాడు మనీ ప్లాంట్ వద్ద ఇలా చేస్తే ఆర్ధిక బాధలు ఉండవని.. ధన నష్టం కలగదు అని పండితులు అంటున్నారు. మరి శుక్రవారం నాడు ఏం చెయ్యాలి అనేది చూసేద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే లక్ష్మీ దేవి వస్తుంది. ధన నష్టం వంటి ఇబ్బందులు కలగవు. ఒకవేళ కనుక మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదు అంటే శుక్రవారం నాడు మనీ ప్లాంట్ తీసుకు రావడం వలన ధనం పెరుగుతుంది. లక్ష్మీ దేవిని శుక్రవారం నాడు పూజించడం వలన కూడా మీ ఇంట్లో ధనం పెరుగుతుంది.

పచ్చి పాలని మనీ ప్లాంట్ మొక్కలో వేస్తే కూడా ధనం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవు. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది మనీ ప్లాంట్ ని నాటినప్పుడు మీరు గాజు సీసా లో వేస్తే మంచిది. మనీ ప్లాంట్ ని ఆకుపచ్చ రంగు బాటిల్ లో వేస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news