మెదక్: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

-

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏప్రిల్, మేలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు, పరీక్ష ఫీజును ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఎలాంటి రుసుము లేకుండా చెల్లించాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ రవికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 24 వరకు, రూ.200 రుసుముతో మార్చి 4 వరకు, రూ. 500 రుసుముతో మార్చి 14వ తేదీ వరకు చెల్లించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news