నల్గొండ : త్వరలో టెట్ నోటిఫికేషన్..? ఆందోళనలో విద్యార్థులు

-

రాష్ట్రంలో ఉద్యోగ భర్తీ ప్రకటనతో విద్యాశాఖలో 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ క్రమంలో TET నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో B.Ed 3rd Sem విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. టెట్ రాయడానికి బీఈడీ 3వ సెమిస్టర్ పూర్తి చేయాల్సి ఉండటం అర్హత. కాగా మే లేదా జూన్‌లో ఆ పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో తాము టెట్ రాసే అర్హత కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news