‘సైబర్‌ నేరాలపై వెంటనే ఫిర్యాదు చేయాలి’

-

సైబర్‌ నేరం జరిగినట్లుగా అనుమానం వచ్చిన వెంటనే జాతీయ హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫిర్యాదు చేస్తే 24గంటల్లో డబ్బు రికవరీ అవుతాయని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత పేర్కొన్నారు. గజ్వేల్‌ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన జగ్గరి మనోజ్‌ కుమార్‌ ఈనెల 14న తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా సైబర్‌ నేరస్థుడికి రూ.7వేలు పంపించాడు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌‌కి ఫిర్యాదు చేయగా 7వేలు ఫ్రీజ్‌ అయ్యాయని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version