వరంగల్ : విద్యార్థి మృతి

-

బైక్‌పై వెళ్తూ చెట్టును ఢీకొట్టి డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన నర్సంపేటలో జరిగింది. పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో నరేష్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం పరీక్ష పూర్తికాగా మధ్యాహ్నం స్నేహితులతో పాకాల చెరవు వద్దకు బైక్‌పై వెళ్తూ చెట్టును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైననరేశ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.

accident
accident

Read more RELATED
Recommended to you

Latest news