Medak: ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకున్న మంత్రి తలసాని

-

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన వన దుర్గ భవాని మాతను శివరాత్రి సందర్భంగా మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేసి ఆలయాల్లో అనేక సౌకర్యాలు కల్పించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version