వరంగల్: రేపటి నుంచే పరీక్షలు

-

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మార్చి 3వ తేదీ నుంచి డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి కోరారు. యూనివర్సిటీ పరిధిలోని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news