Nalgonda: గుడ్ న్యూస్… తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు

-

3d printing houseనార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామంలో రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లను ప్రత్యక్ష వేలం ద్వారా విక్రయానికి చ.గ.కు రూ.10 వేలుగా నిర్ణయించిన కనీస ధర రూ.7వేలకు ప్రభుత్వం తగ్గించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. నల్గొండ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీవల్లి టౌన్ షిప్ రాజీవ్ స్వగృహలో ఓపెన్ ప్లాట్లను ప్రజలు పాల్గొని ప్రత్యక్ష వేలంలో పాల్గొని దక్కించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news