నల్గొండ : శాసనమండలి ఛైర్మన్ పదవికి గుత్తా నామినేషన్

-

శాసనమండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి ఛైర్మన్ గా రెండోసారి అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news