రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం

-

రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడెం మండల పరిధిలో గల వీరన్న పేట గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో కొంతమంది 15 రోజుల క్రితం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం గుప్త నిధులు వెలికి తీసిన అనంతరం వారిలో వారికి మనస్పర్థలు రావడంతో ఈ విషయం బయటికి సోకినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news