కరీంనగర్: ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ..!’

-

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్‌‌కు బుద్ధి చెబుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. మార్చి 6 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సీఎం కేసీఆర్ జనగామ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారని.. అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తామని సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news