Medak: సంగారెడ్డి జిల్లా విద్యార్థులకు ముఖ్య గమనిక

-

సంగారెడ్డి జిల్లాలో పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థుల వివరాలు www.bse.telangana.gov.in.లో నమోదు చేశామని, అందులో ఏమైనా తప్పులు ఉంటే ఈ నెల 15వ తేది వరకు సవరించుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయులు పీడీఎఫ్ నామినల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, విద్యార్థుల సంతకంతో మండల విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version