కరీంనగర్: రోడ్డు ప్రమాదం

-

కొత్తపల్లి: చింతకుంట దగ్గర సోమవారం తెల్లవారుజామున.. టాటా ఏస్, కారు ఢీకొన్న ఘటనలో 20 మంది గాయపడ్డారు. వేములవాడకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు మహబూబాబాద్, ములుగు జిల్లాల వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో టాటాఏస్‌లో 15 మంది, కారులో ఐదుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news