కరీంనగర్: దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు: మంత్రి

-

దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ది చెందుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద తెలంగాణ దళిత బంధు ఆస్తులను పంపిణి చేశారు. 24 మంది లబ్దిదారులకు 10 యూనిట్లుగా, 6 హర్వెస్టర్లు, 3 జేసిబిలు, 1 డిసిఎం వ్యాన్ లు మంత్రి పంపిణీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news