ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు MBBS మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించదగ్గ విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆ శాఖ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలపుతూ ట్వీట్ చేశారు.
విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు
By Naga Babu
-
Previous article
Next article