రంగారెడ్డి : RRR కోసం కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ

-

మన రాష్ట్ర రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ నగరం చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు నుండి 30 కి.మీ దూరంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 340 కి.మీ రహదారి నిర్మించడానికి కావలసిన భూమిని సేకరించడానికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి దశలో భాగంగా ఉత్తర భాగాన ఉన్న కందుకూరు, షాద్‌నగర్, యాచారం తదితర ప్రాంతాల్లో భూసేకరణ చర్యలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news