రేపు మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి పర్యటన

-

రేపు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం మేడ్చల్ లో పీఏసీఏస్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జవహర్ నగర్ లో మల్లన్న దేవాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శామీర్ పేట్ మండలంలో క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తారని క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. కావున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news