మేడ్చల్ : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్

-

బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మేయర సామల‌ బుచ్చిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నేడు పదహారవ డివిజన్ పి ఎన్ ఆర్ కాలనీ లో రూ.10 లక్షలతో సి సి రోడ్డు పనులు, పదిహేనవ డివిజన్ ఉదయ్ నగర్ లో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ తదితర పనులకు ఆయా డివిజన్లో కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news