జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 78 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 50, సిద్దిపేట జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.
BREAKING: ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా అప్డేట్
By Naga Babu
-
Next article
Read more RELATEDRecommended to you
చిరు వ్యాపారుల కొంపముంచిన లులు మాల్..!
చిరు వ్యాపారుల కొంపముంచిన ‘లులు’ మాల్... పాపం 30 సంవత్సరాల జీవనాధారం...
Anji N -
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చింది : కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చిందని మాజీ కేంద్రమంత్రి...
Anji N -
ఇండియా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. మల్లికార్జున ఖర్గే ధీమా
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...