మెదక్: అల్లుడిపై మామ దాడి.. అల్లుడు మృతి

-

అల్లుడుపై మామ దాడి చేయడంతో అల్లుడు మృతిచెందిన ఘటన మాసాయిపేట మండలం పోతన్‌పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన అరికెల రాములు అల్లుడు పిట్ల లక్ష్మయ్య(26) భార్య హేమలతతో గొడవ పడ్డారు. దీంతో రాములు కర్రతో లక్ష్మయ్య తలపై కొట్టడంతో లక్ష్మయ్య అపస్మారక స్థితికి చేరుకోగా గ్రామస్థులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. రాములు, హేమలతపై కేసు నమోదు చేసినట్లు చేగుంట SI ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news