ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా నడుచుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా హాస్పిటల్ను సహచర మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేకానంద, ఆరికెపూడి గాంధీ, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, రైతు సమితి అధ్యక్షులు నందారెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్: ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా నడుచుకోవాలి
By Naga Babu
-
Previous article
Next article