కరీంనగర్: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఛలోక్తులు

-

శాసనమండ‌లి ఛైర్మన్‌గా గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ కౌన్సిల్‌లో ఛ‌లోక్తులు విసిరి నవ్వులు పూయించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి యువ‌కుడు.. మేం మ‌ధ్య వ‌య‌స్కుల‌ం.. ఆయ‌నేమో దూసుకుపోతుంటారు. ఒక్క‌రే ఉన్న‌ప్ప‌టికీ ఆయనకు ఎక్కువ స‌మ‌యం దొరుకుతుంది. మా వారు 35 మంది ఉన్నా త‌క్కువ స‌మ‌యం దొరుకుతుంది. మా సభ్యులకు సమయమివ్వండి’ అన్నారు. దీంతో నవ్వులు పూశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version