కరీంనగర్ : పెద్దపల్లి: ‘ఇచ్చినట్టే ఇచ్చి మళ్లించారు..!’

-

money
money

నిధులు లేక జిల్లా, మండల పరిషత్‌లు నిర్వీర్యమైపోతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో జిల్లా, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కొంతలో కొంత వాటికి ఊపిరి పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లే ఇచ్చి వాటిని మన ఊరు- మన బడి పథకానికి మళ్లించింది. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిరాశ, నిస్పృహలకు గురువుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news