పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా నల్గొండ జిల్లా వాసి

-

వంజాబ్ సీఎం ముఖ్యకార్యదర్శిగా నేరేడుచర్ల మండలం పెంచికల్ గ్రామానికి చెందిన అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం వేణుప్రసాద్ ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థ సీఎండీగా పనిచేస్తున్నారు. సీఎం ముఖ్య కార్యదర్శిగానే కాకుండా సీఎండీగా కూడా కొనసాగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news