ముత్తిరెడ్డిగూడెంలో మంత్రి నిరంజన్ రెడ్డి

-

భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నాయకత్వంలో రైతుబంధు వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నోముల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news